పుట్కచెరువు గ్రామంలో వైసీపీలోనికి భారీ చేరికలు

1855చూసినవారు
మండలంలోని పుట్లచెరువుకి చెందిన పలువురు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమక్షంలో శనివారం వైసిపి లో చేరారు. ఈ సందర్భంగా జయమంగళ వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ. రానున్న ఎన్నికలలో వైసీపీ గెలుపుకు కృషి చేయాలని వారికి సూచించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్