ముస్లింలకు ఈద్‌ ముబారక్‌’ చెప్పిన ఎమ్మెల్యే

1911చూసినవారు
రంజాన్‌ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే డిఎన్నార్ ఈద్‌ ముబారక్
చెప్పారు. గురువారం కైకలూరు లోఈద్ నమాజ్ కు పెద్ద మసీద్ నుంచి ఈద్గా మైదానమునకు చేరుకుంటూ ముస్లీం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నట్టు  తెలిపారు.  అల్లాహ్ స్మరణలో తరించే ఈ రంజాన్, రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు కలిగించాలని అభిలషను వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :