ముదినేపల్లి : అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కామినేని

80చూసినవారు
ముదినేపల్లి : అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కామినేని
నివారం ముదినేపల్లి మండలం బొమ్మినంపాడు గ్రామములో శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్బంగా శనివారం విజయదశమి పురస్కరించుకొని గ్రామస్థులు ఏర్పాటు చేసిన శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ మరియు ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్