జిల్లా లో శివారునున్న గ్రామాల దాహార్తిని తీర్చాలి

1925చూసినవారు
జిల్లా లో శివారునున్న కైకలూరు నియోజకవర్గానికి ఇవ్వవలిసిన నీటిని అందించి నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చాలని ఏలూరు, కృష్ణా జిల్లా ల కలెక్టర్ లకు ఎమ్మెల్యే డిఎన్నార్ కోరారు. కైకలూరు లో సోమవారం సర్పంచ్ లతో కలసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు. ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి 10 రోజులపాటు నీటిని విడుదల చేయాలని సిఫార్సు చేసినా, అధికారులు సహకరించడం లేదన్నారు. మోటార్లతో నీటిని నింపలేమన్నారు.

సంబంధిత పోస్ట్