విచారణ అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ నియామకం

1085చూసినవారు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శుక్రవారం ఇళ్ల పట్టాల ను దొంగతనంగా తయారు చేస్తున్నారని టిడిపి జనసేన నాయకులు మెరుపు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకులు చేస్తున్న ఆరోపణలపై కలెక్టర్ స్పందించి, ఎంక్వయిరీ ఆఫీసర్ గా కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మను నియమించారు. టిడిపి, జనసేన నాయకులు చేసిన ఫిర్యాదులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి తప్పు ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్