మచిలీపట్నంలో ఫుడ్ కోర్ట్ తొలగించిన మున్సిపల్ అధికారులు

85చూసినవారు
మచిలీపట్నంలో ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా మారిన ఫుడ్ కోర్టును మున్సిపల్ అధికారులు సోమవారం తొలగించారు. గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మార్కెట్ యార్డ్ రోడ్డులో ఫుడ్ కోర్టును ఏర్పాటు చేశారు. జనావాసాల మధ్య, నిత్యం రద్దీగా ఉండే రోడ్డులో ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివిధ వర్గాల నుండి అందిన ఫిర్యాదుల మేరకు ఫుడ్ కోర్టులోని అన్ని షాపులను అధికారులు తొలగించారు.

సంబంధిత పోస్ట్