120 స్టాక్ పాయింట్లలో ఇసుక లభ్యం: మంత్రి కొల్లు

545చూసినవారు
ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తీసుకు వస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నూతన ఇసుక విధానంపై ఆదివారం మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడారు. 120 స్టాక్ పాయింట్లలో ఇసుక అందుబాటులో ఉన్నట్టు గుర్తించామన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన ఫైల్స్ దగ్ధం కేసులో విచారణ కొనసాగుతోందని, ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

సంబంధిత పోస్ట్