ఆక్రమణకు గురైన వక్స్ భూములు రక్షిస్తాం

85చూసినవారు
కృష్ణా: గత వైసీపీ ప్రభుత్వంలో ఆక్రమణకు గురైన వర్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షిస్తామని రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం అన్నారు. మొహరం సందర్భంగా మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లోని పీర్లకు ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం మంజూరు కాగా ఎంపీ బాలశౌరితో కలిసి అందజేశారు. రూ. 5వేలు చొప్పున మొత్తం 123 పంజాలకు రూ. 6. 15లక్షలు అందజేశారు.

సంబంధిత పోస్ట్