పుస్తకాలు వితరణ చేసిన పూర్వ విద్యార్థులు

67చూసినవారు
పుస్తకాలు వితరణ చేసిన పూర్వ విద్యార్థులు
ఊహించని విపత్తు కారణంగా ఎంతో వెచ్చించి కొనుగోలు చేసిన తమ పుస్తకాలను వరద నీటిలో కోల్పోయారు. ఫెర్రీలోని విజయశక్తి స్కూల్ కి చెందిన ఉపాధ్యాయులు తమ సోషల్ మీడియా వేదికగా పేద విద్యార్థుల పరిస్థితిని వివరించారు. సెయింట్ జేవియర్ 2004-05 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితిని చూసి చలించిపోయారు. మంగళవారం హుటాహుటిన 900 పుస్తకాలను ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్