వసంత ప్రచారంలో బీజేపీ, జనసేన కార్యకర్తల ఫుల్ జోష్

57చూసినవారు
వసంత ప్రచారంలో బీజేపీ, జనసేన కార్యకర్తల ఫుల్ జోష్
మైలవరం బీజేపీ, జనసేన బలపర్చిన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ప్రచారంలో బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు దూసుకెళ్తున్నారు. ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. మంగళవారం కొండపల్లి స్టేషన్ సెంటర్ నుంచి ఎస్టీ కాలనీ వరకు జరిగిన వసంత ఎన్నికల ప్రచారంలో బీజేపీ మహిళా మోర్చా, జన సైనికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్