మైలవరం మండలంలోని సీతారాంపురం తండాలో శ్రీ సీతారాముల ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా లావురి వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా కొర్ర సక్రు లను, మూడు అర్జున్, బోజ్య, శ్రీను, లావురి టిఖ్య, బాణావాతు జమల, కుర్ర బాలాజీలతో కూడిన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అధ్యక్షుడి ఎన్నుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.