శ్రీ సీతారాముల ఆలయ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం

539చూసినవారు
శ్రీ సీతారాముల ఆలయ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం
మైలవరం మండలంలోని సీతారాంపురం తండాలో శ్రీ సీతారాముల ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా లావురి వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా కొర్ర సక్రు లను, మూడు అర్జున్, బోజ్య, శ్రీను, లావురి టిఖ్య, బాణావాతు జమల, కుర్ర బాలాజీలతో కూడిన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అధ్యక్షుడి ఎన్నుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్