మైలవరం: ఇబ్రహీంపట్నం క్రాస్ రోడ్ అభివృద్ధికి భూమిపూజ

52చూసినవారు
ఇబ్రహీంపట్నం మండలంలోని వివిధ గ్రామాల్లో 6480 మీటర్ల పొడవునా 57 రహదారుల నిర్మాణానికి రూ. 5. 20 కోట్ల నిధులను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి కేటాయించినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు వెల్లడించారు. శనివారం దాములూరు గ్రామంలో పల్లెపండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు పాల్గొని రూ. 2కోట్లతో దాములూరు నుంచి చెవిటికల్లు క్రాస్ రోడ్ అభివృద్ధికి భూమిపూజ చేశారు.

సంబంధిత పోస్ట్