మైలవరం: మర్సుమల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

584చూసినవారు
పల్లెల్లో సమగ్రాభివృద్ధికి కృషిచేస్తున్నట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు పేర్కొన్నారు. మంగళవారం మైలవరం మండలం మర్సుమల్లిలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొని మర్సుమల్లి గ్రామంలో 722 మీటర్ల పొడవునా 4 రహదారుల నిర్మాణానికి రూ. 32. 50 లక్షల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను కేటాయించి రహదారుల నిర్మాణానికి భూమిపూజ చేశారు.

సంబంధిత పోస్ట్