మైలవరం: రెవెన్యూ అధికారుల తీరుపై పట్టభద్రుల ఆగ్రహం

77చూసినవారు
మైలవరం: రెవెన్యూ అధికారుల తీరుపై పట్టభద్రుల ఆగ్రహం
మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని రెవెన్యూ అధికారుల తీరుపై పట్టభద్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఇబ్రహీంపట్నం మండల తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల అప్లికేషన్లపై గెజిటెడ్ సంతకాల కోసం వచ్చిన పట్టభద్రుల పట్ల ఇబ్రహీంపట్నం మండల తాసిల్దార్. వై. వెంకటేశ్వరరావు, డిప్యూటీ తాసిల్దార్ మహేష్ సంతకాలు పెట్టమని కరాకండిగా చెప్పటంతో పట్టభద్రులు అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్