మైలవరం: పల్లెపండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే

65చూసినవారు
ఎన్డీఏ మహాకూటమి ప్రభుత్వ పాలనలో పల్లెలు ప్రగతి బాట పడుతున్నాయి అని మైలవరం నియోజకవర్గం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. మంగళవారం 'పల్లెపండుగ' కార్యక్రమంలో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) ఎన్డీఏ మహాకూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్