మైలవరం: ఉరుసు మహోత్సవానికి రూ. 10 వేల విరాళం

52చూసినవారు
మైలవరం: ఉరుసు మహోత్సవానికి రూ. 10 వేల విరాళం
కుల మతాలకు అతీతంగా మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ స్ఫూర్తితో.. మైలవరం పట్టణంలో తనదైన శైలిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు లంక లితిష్. మైలవరం డౌన్ సెంటర్లోని గార్ని ఉరుసు మహోత్సవానికి, ఎక్స్ హౌసింగ్ డి.ఇ నాగమల్లేశ్వరరావు చేతుల మీదుగా కమిటీ సభ్యులకు పదివేల రూపాయలు విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లెల రాధాకృష్ణ, దూరు బాలకృష్ణ, కరీం దాదా, బుడిపూటి వెంకట్రావు, నూతక్కి సతీష్, జానీ బాయ్,దత్తు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్