మైలవరం: చిలుకూరులో 'పల్లెపండుగ'

82చూసినవారు
ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామంలో 'పల్లెపండుగ' కార్యక్రమాన్ని శనివారం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు , మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహన్రావు (గాంధీ) , ఎన్డీఏ మహాకూటమి నాయకులు పాల్గొని రహదారి అభివృద్ధికి భూమిపూజ చేశారు.

సంబంధిత పోస్ట్