తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ నాయకులు

56చూసినవారు
మైలవరం నియోజకవర్గంలో వలసలు కొనసాగుతతూనే ఉన్నాయి. మంగళవారంవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. జి. కొండూరు మండలం పినపాక గ్రామానికి చెందిన కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పసుపు కండువాలు కప్పి వారిని టిడిపిలో చేర్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్