నందిగామలో 9 మంది టిడిపి కార్యకర్తలపై కేసు

5997చూసినవారు
నందిగామ పట్టణంలో పోలీసులు 9 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పై కేసు నమోదు చేశారు. నిన్న శిలాఫలకాలు ధ్వంసం చేసిన విషయం అందరికి తెలిసిందే. శిలాఫలకలను డిజిటల్ లైట్లు లను ఫోటోలను ధ్వంసం చేసిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మూకమ్మడిగా పోలీస్ స్టేషన్లో ముట్టడించారు. వారిని గుర్తించి తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్