ముప్పాళ్ళలో టీడీపీ ఎన్నికల ప్రచారం

50చూసినవారు
నందిగామ నియోజకవర్గం ముప్పాళ్ళ గ్రామంలో ఆదివారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి తంగిరాల సౌమ్య రైతుల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమెకు గ్రామ ప్రజలు ఘన స్వాగతంతో బ్రహ్మరథం పలికారు. ఈ సందర్బంగా తంగిరాల సౌమ్య అందరికీ అభివాదం చేస్తూ సూపర్ సిక్స్ పథకాలను వివరించారు.

సంబంధిత పోస్ట్