క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

77చూసినవారు
క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
నందిగామ పట్టణం శ్రీ అయ్యప్ప స్వామి గుడివెనుక చందాపురం రోడ్డులో ఏర్పాటు చేసిన నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గ స్థాయి నందిగామ ప్రీమియర్ లీగ్ ఎన్. పి. ఎల్. క్రికెట్ టోర్నమెంట్ ను శనివారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒత్తిడిని జయించడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్