రాష్ట్రంలో 297 కోట్లతో రోడ్ల అభివృద్ధి: మంత్రి

74చూసినవారు
దెబ్బతిన్న రోడ్లను 297 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ఆగిరిపల్లి మండలంలో రూ. 35. 10 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్ల పనులకు మంత్రి మంగళవారం శంఖుస్థాపనలు చేశారు. అగిరిపల్లి మండలం సగ్గూరు లో 8. 5 లక్షల రూపాయలతో యాదవుల బజార్ వద్ద నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్