చెక్కపల్లిలో అక్రమ మద్యం సీసాలు స్వాధీనం

569చూసినవారు
చెక్కపల్లిలో అక్రమ మద్యం సీసాలు స్వాధీనం
ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో అక్రమ మద్యం రవాణా చేస్తున్న సంఘటనపై ముసునూరు పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో గ్రామానికి చెందిన భూబత్తుల సుబ్బారావు అనే వ్యక్తి అక్రమ మద్యం సీసాలు తరలిస్తుండగా, ముసునూరు పోలీసులు వెంబడించారు. ముసునూరు ఎస్సై పి. వాసు ఆధ్వర్యంలో ఈ దాడి చేశారు. సుబ్బారావును అదుపులో తీసుకొని ఐదు అక్రమ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్