ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ పై దాడి

58చూసినవారు
తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ కార్యకర్త ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ పై దాడి చేసిన ఘటన పామర్రు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. పామర్రు మండలం పెద్దమద్దాలి శివారు కొండాయపాలెంలో టిడిపి సానుభూతి పరుడు ఎన్నో ఏళ్లుగా రైతులు వాడుకునే డొంకదారిని ఆక్రమించి షెడ్డు నిర్మాణం చేశాడు. ఈ విషయమై ప్రశ్నించగా సోమవారం విచక్షణా రహితంగా ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

సంబంధిత పోస్ట్