దాన గుణాన్ని అలవర్చుకోవాలి

59చూసినవారు
దాన గుణాన్ని అలవర్చుకోవాలి
పుట్టిన ప్రతి వ్యక్తి దాన గుణాన్ని అలవర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని మాజీ శాసనమండలి సభ్యులు వైవిబి రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం పాములంక గ్రామంలోని వరద ముంపు బాధితులకు ఆటోలో భోజనాలు పంపించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వరదతో కృష్ణానది లంక గ్రామాల ప్రజలు గత ఐదు రోజులుగా పునరావస కేంద్రాల్లో ఉంటున్నారని వారికి ఏ లోటు లేకుండా టిడిపి నాయకులు అండదండలుగా ఉంటున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్