జోగి హయాంలో రక్షిత మంచినీటి పథకం శిలాఫలకాలకే పరిమితం

65చూసినవారు
పెడన కూటమి ప్రభుత్వ పాలన ప్రజల పక్షాన నిర్ణయముల ఉంటుందని శిలాఫలకాల వరకే పరిమితం కాదని అది కేవలం వైసీపీ నాయకులకే చెల్లుతుందని బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ బొడ్డు వేణుగోపాలరావు మంగళవారం నాడు అన్నారు. ఈ మేరకు పెడనలోని తన నివాసంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ. యువ నాయకులు స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్న ఆ సమస్యపై దృష్టి పెడతామని ఆన్నారు.

సంబంధిత పోస్ట్