విద్యార్థుల్లో దేశభక్తి నింపేందుకే హర్ ఘర్ తిరంగా

64చూసినవారు
విద్యార్థిని విద్యార్థులకు దేశభక్తిని, జాతీయ భావాన్ని నింపేందుకు హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమమని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు నుండి విద్యార్థిని విద్యార్థులతో, జనసేన, బిజెపి పార్టీ శ్రేణులతో కలసి జాతీయ జెండాను చేతపుచ్చుకొని ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్