నోరులేని మూగ జీవాలకు పశువుల మేత అందించడం అభినందనీయం

52చూసినవారు
నోరులేని మూగ జీవాలకు ఉదారంగా పశువుల మేత అందించడం అభినందనీయని టిడిపి బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి కొనియాడారు. శనివారం వరద ముంపుకు గురైన తోట్లవల్లూరు మండలంలోని ఎనిమిది లంక గ్రామాలకు చెందిన పశువుల యజమానులకు ఉచితంగా వరిగడ్డి, మిక్చర్ వంటి పశువుల దాణాని ఉయ్యూరులోని శ్రీ శ్రీనివాస విద్యా సంస్థల అధినేత పరుచూరి శ్రీనివాసరావు సౌజన్యంతో అందజేశారు.

సంబంధిత పోస్ట్