లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ

65చూసినవారు
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ
పెడన నియోజకవర్గం గూడూరు మండలంలోని ఎనిమిది గ్రామైఖ్య సంఘాలకు పద్దెనిమిది లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. సోమవారం గూడూరు మండల వెలుగు కార్యాలయము నందు నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు మండల పరిషత్ అధ్యక్షులు సంగ మధుసూదానరావు, మండల సమైఖ్య అధ్యక్షురాలు బి. కళ్యాణి తదితరులు,పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్