నులిపురుగుల నివారణతో చదువుపై ఏకాగ్రత: ఎమ్మెల్యే

69చూసినవారు
పిల్లలకు నులిపురుగుల నిర్మూలన వల్ల చదువుపై ఏకాగ్రతను, నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుందని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. మంగళవారం బంటుమిల్లి మండలం ముంజులూరు గ్రామంలోని జడ్పీ హైస్కూల్ లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. మీ గోళ్లను చిన్నవిగా శుభ్రంగా ఉంచుకోవాలని, ఎప్పుడు శుభ్రమైన నీటిని తాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్