స్వచ్ఛ సాగర్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్

53చూసినవారు
స్వచ్ఛ సాగర్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్
కృత్తివెన్ను మండలం నిడమర్ పంచాయతీ పరిధి పెద్ద గొల్లపాలెం సాగర తీరం స్వచ్ఛ సాగర్ కార్యక్రమంలో భాగంగా సాగర తీరం మొత్తం చెత్తాచెదారాలు లేకుండా తొలగించి శుభ్రపరచడమైనది. ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రకృతిని కాపాడుకోవడం పరిసరాలను కాపాడుకోవడం మన బాధ్యతని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వడగు తులసి రావు అన్నారు.

సంబంధిత పోస్ట్