పెడన పట్టణం నియోజకవర్గం బంటుమిల్లి మండలం చోరంపూడి గ్రామంలో ప్రభుత్వ హైస్కూల్ నందు చదువుకునే పిల్లలకు శనివారం నాడు పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో పుస్తకాలు మరియు యూనిఫాం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.