గూడూరు మండలంలో ముంపు పొలాల పరిశీలన

82చూసినవారు
మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి సోమవారం గూడూరు మండలంలో ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యుడు బాలశౌరికి ముంపుకు గురైన పంట పొలాల రైతులు తమ బాధలను వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్