స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ

83చూసినవారు
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగముగా గూడూరు రైల్వే గెట్ సమీపంలోని జిల్లాపరిషత్ పాఠశాల విద్యార్థులతో పెడన మున్సిపల్ కమిషనర్ గోపాలరావు గురువారం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్ కటకం ప్రసాద్ విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతపై పలు సూచనలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్