నామినేషన్ వేసేందుకు సతీమణితో తరలి వెళ్లిన కాగిత

1080చూసినవారు
నామినేషన్ వేసేందుకు సతీమణితో తరలి వెళ్లిన కాగిత
పెడన నియోజకవర్గం అసెంబ్లీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్ తన సతీమణి కాగిత శిరీషతో సోమవారం టిడిపి, జనసేన, బిజెపి శ్రేణులతో బైక్ ర్యాలీగ పెడన తరలి వెళ్లారు. తొలుత కాగిత తన తల్లి తండ్రుల ఆశీస్సులతో బయలుదేరి
బంటుమిల్లి శివాలయంలో కాగిత దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కాగిత మీడియాతో మాట్లాడుతూ నారాచంద్రబాబు ఆశీస్సులతో నామినేషన్ వేసేందుకు వెళుతున్నానన్నారు.

సంబంధిత పోస్ట్