ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

80చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
పెడన నియోజకవర్గం గూడూరు మండలం తరకటూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా "ఇది మంచి ప్రభుత్వం" అనే కార్యక్రమం శుక్రవారం జరిగింది. పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల్లో ప్రజలకు చేసిన మంచి పనులు, పధకాలు, అభివృద్ధి గురించి వివరించారు. వరదల సమయంలో బాధితులందరికీ చేసిన సహాయం, పింఛన్ల గురించి తెలిపారు.

సంబంధిత పోస్ట్