గంపలగూడెంలో స్వచ్ఛా హి కార్యక్రమం

61చూసినవారు
గంపలగూడెంలో స్వచ్ఛా హి కార్యక్రమం
గంపలగూడెం పంచాయతీ వారు వనం మనం కార్యక్రమం మంగళవారం చేపట్టారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మెయిన్ లో సర్పంచ్ కోట పుల్లమ్మ, ఈఓ జీ.శ్రీనివాస్ రెడ్డి తొలిరోజు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా మండల టిడిపి అధ్యక్షులు ఆర్. వీరారెడ్డి, టౌన్ అధ్యక్షులు కాజా రవికుమార్ పాల్గొని సుచి శుభ్రతల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, స్కూలు విద్యార్థులు , హెల్త్ , అంగన్వాడి, ఉపాధి హామీ మేట్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్