సైన్సును సామాన్యులకు చెరువ చేయడానికి కృషి

83చూసినవారు
సైన్సును సామాన్యులకు చెరువ చేయడానికి కృషి
సైన్స్ పరిశోధనల పట్ల సామాన్యులకు మరింత ఆసక్తి పెంచేందుకు కృషి చేస్తుందని జెవివి కార్యదర్శి గంగాధర్ అన్నారు. గురువారం విజ్ఞాన కేంద్రంలో జరిగిన తిరువూరు మండల జెవివి వార్షిక సమావేశం జరిగింది. ప్రస్తుతం వైద్యం ఖరీదు అవడంతో ప్రజలకు మరొక మార్గం లేక మూఢ నమ్మకాలని ఆశ్రయిస్తున్నారని తెలిపారు. జెవివి వంటి సంస్థలు బలోపేతం అయితేనే సైన్స్ ఫలాలు సామాన్యులకు త్వరగా అందడానికి తగిన కృషి జరుగుతుందని వివరించారు.

సంబంధిత పోస్ట్