గంపలగూడెంలో వైభవంగా గణేష్ ఊరేగింపు

83చూసినవారు
గంపలగూడెం గ్రామం పడమటి బజారు వినాయకుని ఊరేగింపు గురువారం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి నవరాత్రి పూజ కార్యక్రమాలు నిర్వహించి వాయిద్య మేళాలతో 13వ రోజు తిరు వీధుల్లో గ్రామోత్సవం చేశారు. శ్రీధర్ ఆచార్యులు మాట్లాడుతూ. గ్రామంలో ఇదే చివరి గణనాథుడు అని చెప్పారు. ఊరేగింపు అనంతరం సాయంత్రం 6 గంటలకు నిమజ్జనం కార్యక్రమం ఉంటుందని కమిటీ వారి తెలిపారు.

సంబంధిత పోస్ట్