ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతవరకు అయినా పోరాడుతానని తిరువూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోటికెళ్లిపూడి శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం తిరువూరు పట్టణంలో డ్రైనేజీ సమస్య పై స్వయంగా మురికి నీటిలో దిగి శ్రీనివాసరావు వినూత్న నిరసన ప్రదర్శన చేశారు. డ్రైనేజీ వ్యవస్థ ఇంత అద్వానంగా ఉన్న అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదని ఆయన ప్రశ్నించారు. దగ్గరుండి డ్రైనేజ్ సమస్యను కొటికలపూడి పరిష్కరించారు.