గంపలగూడెం లో కట్టలేరు వాగుపై ఉదృతంగా ప్రవహిస్తున్న వరదనీరు

3222చూసినవారు
తిరువూరు నియోజవర్గ పరిధిలోగల
గంపలగూడెం మండలం వినగడప- తోటమూల గ్రామాల మధ్య కట్టలేరు వాగుపై వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. మండల కేంద్రం నుండి విజయవాడ, నూజివీడుకు వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. 20 గ్రామాలకు రాకపోకలు బంద్ కావడంతో వాహన దారులు అవస్థలు పడుతున్నారు. ప్రమాదాలు జరగకుండా రెవెన్యూ, పోలీస్ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్