20 కే భోజనం.. విజయవాడ రైల్వే స్టేషన్ లో స్పెషల్ కౌంటర్

5116చూసినవారు
20 కే భోజనం.. విజయవాడ రైల్వే స్టేషన్ లో స్పెషల్ కౌంటర్
వేసవి సందర్భంగా ప్రత్యేక రైళ్లతో పాటు విజయవాడ రైల్వే అధికారులు స్పెషల్ భోజనమూ అందిస్తున్నారు. ప్రయాణికుల కోసం ఎకానమీ మీల్స్ పేరుతో బుధవారం రూ. 20 లకే నాణ్యమైన భోజనం అందుబాటులోకి తెచ్చారు. దీనికోసం రైల్వే స్టేషన్ లో జనరల్ బోగీలు ఆగే చోట ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు. రూ. 20 లకే ఎకానమీ మీల్స్, రూ. 50 లకు స్నాక్ మీల్స్ అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్