జస్టిస్ బి. శ్యామ్ సేవలను కొనియాడిన హైకోర్టు చీఫ్ జస్టిస్

61చూసినవారు
జస్టిస్ బి. శ్యామ్ సేవలను కొనియాడిన హైకోర్టు చీఫ్ జస్టిస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ శ్యామ్ సుందర్ ఎన్నో సమగ్రమైన కేసులను పరిష్కరించారని అందించిన సేవలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జిస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రత్యేకంగా కొనియాడారు. న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ శ్యామ్ సుందర్ ఆదివారం పదవీవిరమణ చేయనున్న సందర్భంగా శుక్రవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో పుల్ కోర్టు ఆధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్