న్యాయవాదుల బస్సుకు ఘోర ప్రమాదం

62చూసినవారు
న్యాయవాదుల బస్సుకు ఘోర ప్రమాదం
విజయవాడకి చెందిన న్యాయవాదులంతా కలిసి రెండు బస్సుల్లో విహారయాత్రకు వెళ్లారు. ఈ తరుణంలోనే రాజస్థాన్ లోని అజ్మేర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న ట్రక్కును న్యాయవాదుల బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ భార్య జ్యోత్స్న అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11మందికి గాయాలైయ్యాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్