విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న సినీ నటి హేమ

66చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలివితిరి ఉన్న అమ్మవారిని శుక్రవారం సినీనటి హేమ ఉదయం కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయం మర్యాదలతో దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులచే ఆశీర్వదించను చేసి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలను అందించారు. ప్రతియేటా అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని మీడియాతో ఆమె అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్