వ‌ర‌ద బాధితుల బ్యాంకు ఖాతాల్లో పొర‌పాట్లు

84చూసినవారు
వ‌ర‌ద బాధితుల బ్యాంకు ఖాతాల్లో పొర‌పాట్లు
ఇటీవ‌ల విజయవాడ వ‌ర‌ద‌ల్లో తీవ్రంగా న‌ష్ట‌పోయిన వ‌ర‌ద బాధితుల్లో 21, 768 మంది బాధితులు త‌మ బ్యాంకు ఖాతాల‌ను త‌ప్పుగా న‌మోదు చేసిన‌ట్లు ఆదివారం అధికారులు గుర్తించారు. వాటిని మ‌ళ్లీ క్షేత్ర‌స్థాయిలో బాధితుల‌తో త‌నిఖీ చేసి స‌రిచేశారు. ఈ బాధితులంద‌రికీ సోమ‌వారం సాయంత్రానికి వారందరి ఖాతాల్లోకి వ‌ర‌ద సాయం జ‌మ చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్