విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో పోలీసులు ఓవరాక్షన్

68చూసినవారు
దసరా ఉత్సవాల్లో తెలుగు తమ్ముళ్లపై పలువురు పోలీసులు తమ ప్రతాపం చూపిస్తూనే ఉన్నారు. శుక్రవారం దుర్గగుడి కి తెలుగుదేశం కార్పొరేటర్ సీనియర్ టిడిపి నాయకుడు ఉమ్మడి చంటిపై దౌర్జన్యంగా పోలీసులు ప్రవర్తించిన తీరుతో పలువురు టిడిపి నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తపరిచారు. వైకాపా నేత దేవినేని అవినాష్ కు 8 పోలీసు చెక్పోస్టుల వద్ద ఆహ్వానం పలికిన పోలీసులు, తెలుగుతమ్ముళ్ల పైనేమో ప్రతాపం చూపిస్తారని అన్నారు.

సంబంధిత పోస్ట్