విజయవాడ వ‌ర‌ద బాధితుల‌కు స్పెష‌లిస్టు వైద్య సేవ‌లు

82చూసినవారు
విజయవాడ వ‌ర‌ద బాధితుల‌కు స్పెష‌లిస్టు వైద్య సేవ‌లు
వ‌ర‌ద ప్ర‌భావంతో విజ‌య‌వాడ‌లోని అనేక ప్రాంత ప్ర‌జ‌లు ఇబ్బందిప‌డ్డార‌ని, జీవితంలో ముందుకెళ్లాల‌న్నా ఆరోగ్యంగా ఉండ‌టం అత్యంత ముఖ్య‌మ‌ని, అందుకే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబ‌ర్ సెక్ర‌ట‌రీ ఎం. బ‌బిత తెలిపారు. శ‌నివారం విజ‌య‌వాడ వాంబే కాల‌నీ యూపీహెచ్‌సీలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్నిఎం. బ‌బిత ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్