సమస్యలు పరిష్కరించకుంటే నిరాహార దీక్ష చేస్తాం

63చూసినవారు
వైసీపీ హయంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తనకు ఎదురైన సమస్యలను పరిష్కరించకుంటే నిరాహార దీక్ష చేస్తానని ఆదోని 17వ వార్డు కౌన్సిలర్ లలితమ్మ అన్నారు. శనివారం ఆమె మాట్లాడారు. మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న పీరా అనే వ్యక్తి ప్రత్యేకంగా తనని, తన భర్తను అనరాని మాటలతో చిత్రవధ చేశాడని, అతనికి ఏ అర్హత ఉందంటూ మున్సిపల్ ఛైర్ మన్ బోయ శాంత, ఎమ్మెల్యే పార్థసారథిని ఆమె ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్