బాలికపై అత్యాచారం, హత్య చేసిన మానవ మృగాలను కఠినంగాశిక్షించాలి

67చూసినవారు
బాలికపై అత్యాచారం, హత్య చేసిన మానవ మృగాలను కఠినంగాశిక్షించాలి
ముచ్చుమర్రి గ్రామంలో 8 సంవత్సరాల బాలిక ని అత్యాచారం, హత్య చేసిన మానవమృగాల ను కఠినంగా శిక్షించాలనీ అస్పరి లో గురువారం సిపిఐయం యల్ లిబరేషన్ ఆలూరు కార్యదర్శి మునుస్వామి డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ బాలిక మృతికి కారణమైన వారి ని శిక్షించాలని అలాగే ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిననిర్ణయాలు తీసుకోవాలన్నారు. సావిత్రి జుబేదబీ, శాన్వి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్